వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆర్యూ అధికారులపై ఫిర్యాదు
Published on Thu, 06/15/2017 - 00:51
కర్నూలు (ఆర్యూ): రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతున్న కాంట్రాక్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై రాయలసీమ పరిరక్షణ సమితి విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు శ్రీరాములు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేశారు. ఆర్యూలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, రోస్టర్ పాయింట్లు, రూల్ ఆఫ్ రిజర్వేషన్లకు తిలోదకాలిచ్చారని, అనర్హులకు, రాజకీయ ఒత్తిళ్లకు లోనై పోస్టు భర్తీ చేసేలా వైస్ చాన్సలర్ చర్యలున్నట్లు కానవస్తున్నాయని ఆరోపిస్తూ ఉన్నత విద్యామండలి చైర్మన్ జయరాజు, కార్యదర్శి వరదరాజు, వైస్చైర్మన్ నరసింహవర్మలను కలిసి వినతిపత్రం అందజేసినట్లు విద్యార్థి సమాఖ్య నాయకులు తెలిపారు. స్పందించిన అధికారులు వర్సిటీలో చేపట్టిన అన్ని నియామకాలపై విచారణ చేపడతామని హామీనిచ్చినట్లు వారు పేర్కొన్నారు.
#
Tags