Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
Published on Sat, 07/23/2016 - 07:20
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు. నడకదారిలో వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారిని శనివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ మంత్రి ఏ.చందూలాల్, హైకోర్టు న్యాయమూర్తి శివశంకర్రావు, ఉడిపి పిఠాధిపతులు దర్శించుకున్నారు. వారిని ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. శుక్రవారం 72,603 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
#
Tags