రూ.791 కోట్ల నిధులను దారి మళ్లించారు

Published on Wed, 11/09/2016 - 04:44

భువనగిరి మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్

 సాక్షి, యాదాద్రి: కేంద్రం ఇచ్చిన రూ.791 కోట్ల కరువు నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం దారి మళ్లించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీజేపీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాల వల్ల రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా యన్నారు.

రుణమాఫీ కింద రావల్సిన రూ.8 వేల కోట్ల బకారుులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ. 1.60 లక్షల సబ్సిడీతో కేంద్రం 91 వేల ఇళ్లను మంజూరు చేస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వలేదన్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ