అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ‘పురం’ విద్యార్థులు
Published on Tue, 08/16/2016 - 22:17
హిందూపురం టౌన్ : పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లి బాలికల జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బి.లావణ్య, ఎన్.వాణి ఒంగోలు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామలక్ష్మమ్మ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ఎం రామలక్ష్మమ్మ, మహత్మాగాంధీ ఉచిత శిక్షణ కేంద్రం నిర్వాహకులు వెంకటాచలపతి విద్యార్థులు ఎంపికపై హర్షం వ్యక్తం చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు.
#
Tags