విద్యార్థులకు ఇన్‌స్సైర్‌ ఆవార్డులు

Published on Thu, 07/21/2016 - 01:35

ఏలూరు సిటీ : విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగంలో అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి అవార్డులను అందిస్తోంది. కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ  ఏటా దేశవ్యాప్తంగా ప్రతిభ చూపిన విద్యార్థులను ఈ అవార్డులకు ఎంపిక చేస్తోంది. తద్వారా సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రయోగాలను తయారు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఈ ఇన్‌స్ఫైర్‌ అవార్డులకు జిల్లాలో 365 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.5 వేల నగదు బహుమతిని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ