ఈసీ షాక్..కుదేలైన కూటమి..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య
Published on Tue, 01/19/2016 - 09:45
నార్కెట్పల్లి: కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించని కారణంగా ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా అక్కినపల్లి గ్రామంలోని రామాలయం పక్కన ఉన్న కోనేరు వద్ద మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నల్గొండ మండలం దోమలపల్లికి చెందిన రమేష్, ప్రసన్న ప్రేమించుకున్నారు. రమేష్ ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, ప్రసన్న ఇంటర్ ఫైనలియర్ చదువుతోంది.
ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఇద్దరూ సోమవారం రాత్రి అక్కినపల్లికి వెళ్లి అక్కడి రామాలయం వద్ద కోనేటి గట్టుపై పురుగుల మందు తాగి మృతి చెందారు. మంగళవారం ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
#
Tags