బ్లాస్టింగ్లతో ప్రమాదమంటూ ఆందోళన

Published on Mon, 07/13/2015 - 15:56

కరీంనగర్: కరీంనగర్ జిల్లా రామగుండంలో సింగరేణి ఓసీపీ-3 పనులకు ఆటంకం ఏర్పడింది. ఓసీపీ ద్వారా బొగ్గు తీసే సమయంలో ప్రయోగించే బ్లాస్టింగ్ శబ్ధాలు,గనుల్లోంచి వెలువడే దుమ్ము, ధూళీలతో పెద్దంపేట గ్రామంలోని వాతారవరణం ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు సోమవారం ఆందోళనకు దిగారు. ర్యాలీగా వచ్చి ఓసీపీ-3 ఓబీ పనులను అడ్డుకున్నారు.  
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ