స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంట్లో చోరీ
Published on Fri, 09/23/2016 - 00:59
పాలకొల్లు అర్బన్ : పాలకొల్లు – భీమవరం రోడ్డులోని పూలపల్లి ఎస్బీఐకు సమీపంలోని ఓ ఇంట్లో గురువారం వేకుజామున చోరీ జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. బుచ్చిరాజు రవి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు బీరువా పగలగొట్టి పదిహేనున్నర కాసుల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని బాధితులు తెలిపారు. సీఐ కోలా రజనీకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్సై కె.రామకృష్ణ తెలిపారు.
#
Tags