జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ శిక్షణ
Published on Sun, 09/11/2016 - 20:35
భువనగిరి టౌన్: వివిధ జిల్లాలకు చెందిన గురుకుల పాఠశాల విద్యార్థులకు రాక్ క్లైంబింగ్ శిక్షణను ఆదివారం భువనగిరిలో ప్రారంభించారు. ఈ శిక్షణలో వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీనగర్ జిల్లాలకు చెందిన 45 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరికి కోచ్ శేఖర్బాబు ఆధ్వర్యంలో ప్రాధమిక అవగాహన కలిపంచి రాక్ క్లైంబింగ్పై శిక్షణ ఇచ్చారు.
#
Tags