మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దొంగల అరెస్ట్ : వజ్రాలు స్వాధీనం
Published on Thu, 08/13/2015 - 12:55
భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు ముగ్గురు దొంగలను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అత్యంత విలువైన నగలు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత డీఎస్పీ స్వర్ణలత విలేకర్ల సమావేశంలో దొంగల వివరాలను తెలిపారు. పట్టుబడిన ముగ్గురు దొంగలు రాకేష్, కృష్ణ, కరుణలు పేరు మోసిన దొంగలని విశదీకరించారు. స్వాధీనం చేసుకున్న నగలు రూ. 20 లక్షల వరకు ఉంటాయని ఆమె తెలిపారు.
#
Tags