నృసింహుని సన్నిధిలో సత్యాత్మ తీర్ధానందస్వామి

Published on Sat, 11/12/2016 - 21:50

  మంగళగిరి: మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని కర్నాటక ఉత్తరపీఠాధిపతి సత్యాత్మ తీర్ధానందస్వామి శనివారం దర్శించుకున్నారు.  ఆలయ ఈవో మండెపూడి పానకాలరావు ఆలయమర్యాదలతో స్వామివారికి స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి నృసింహుని చిత్రపటాన్ని బహుకరించారు. రాష్ట్ర ప్రిన్స్‌పల్‌ సెక్రటరీ ఏకె ఫరీదా అశ్వినికుమార్‌ శనివారం నృసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ అధికారులు పాలకవర్గసభ్యులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ