స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాల్యంపై భారం
Published on Tue, 07/05/2016 - 08:01
బంగారు భవితపై ఎన్నో ఆశలతో పాఠశాలకు వెళుతున్న చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు తిలోదకాలిచ్చి నాలుగు నుంచి ఆరు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తుండటమే దీనికి కారణం. అసలే వయసుకు మించిన పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న చిన్నారులు అంత బరువుతో అన్ని అంతస్తులు ఎక్కలేక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దీర్ఘకాల రోగాలకు గురవుతున్నారు.
#
Tags