రేపు ‘సదరం’ శిబిరానికి సెలవు

Published on Thu, 08/31/2017 - 21:44

అనంతపురం టౌన్‌: వైకల్య ధ్రువీకరణ పరీక్ష, సర్టిఫికెట్ల జారీకి సంబంధించి అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నిర్వహించే సదరం శిబిరం శనివారం ఉండదని సదరం ఇన్‌చార్జ్‌ లలిత తెలిపారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, వైద్య పరీక్షల కోసం వచ్చే వారు ఈ విషయాన్ని గుర్తించాలని కోరారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ