మొరాయించిన డబుల్‌డెక్కర్‌

Published on Sun, 11/06/2016 - 22:10

డోన్‌ టౌన్‌ : తిరుపతి నుంచి కాచిగూడ వైపు వెళ్తున​‍్న డబుల్‌ డెక్కర్‌ రైలు (22120) మధ్యాహ్నం 12గంటలకు డోన్‌ రైల్వేస్టేషన్‌ శివారులోని దొర్రపల్లె బ్రిడ్జి వద్ద  నిలిచిపోయింది. కంగారు పడిన రైల్వే అధికారులు రైలును పరిశీలించగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించారు.   హుటాహుటిన వేరే ఇంజిన్‌ సహాయంతో రైలును స్టేషన్‌కు తీసుకెళ్లి మరమ్మతులు చేపట్టారు. మధ్యాహ్నం 01.00 గంటకు డోన్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు సుమారు 2గంటలు ఆలస్యంగా వెళ్లింది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ