Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టీఆర్ఎస్ సమావేశంలో రగడ
Published on Sun, 11/01/2015 - 17:40
వరంగల్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ టీఆర్ఎస్ సమావేశంలో రగడ జరిగింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. కడియం శ్రీహరి వల్లే రాజయ్య మంత్రి పదవి పోయిందని ఆయన వర్గీయులు ఆరోపించడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది.
#
Tags