మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లెక్కతప్పితే ఎవరినీ వదిలిపెట్టను
Published on Thu, 08/04/2016 - 01:41
బుక్కరాయసముద్రం : సీఎం బహిరంగ సభకు జనసమీకరణపై అధికారులపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల ఫైర్ అయ్యారు. బుధవారం మం డల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో శింగనమల నియోజకవర్గం అధికారులతో సమావేశం నిర్వహిం చారు. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటిస్తున్న నేపథ్యంలో జనాలను తరలించి తన పరు వు కాపాడాలని అధికారులకు సూచించారు.
ఎలాగైనా సరే ప్రతి గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్ర జలను తరలించేలా ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఒక్కొక్క మండలం నుంచి ఎంత మందిని తీసుకొస్తారని అధికారులను ప్రశ్నించారు. ఆ తర్వాత మీరు చెప్పిన లెక్కలు తప్పితే ఎవరినీ వదిలి పెట్టను.. సభ అయిపోయిన తర్వాత మీ కథ చూస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
#
Tags