జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
గాలిగోపురం నుంచి పడి యువకుడి మృతి
Published on Sat, 10/01/2016 - 20:25
అమరావతి: మండల పరిధిలోని అత్తలూరు గ్రామంలో దేవాలయం గాలిగోపురం పైనుంచి యువకుడు ప్రమాదవశాత్తు పడి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. దసరా నవరాత్రులు సందర్భంగా అత్తలూరు సోమేశ్వరస్వామి దేవస్థానం గాలిగోపురానికి విద్యుత్ లైటింగ్ వేయటానికి అదే గ్రామానికి ప్రైవేటు ఎలక్ట్రీషియన్ చిలకా శ్రీనివాసరావు (సీమోన్)(19) శనివారం గాలిగోపురం పైకి ఎక్కాడు. ఈక్రమంలో అతను ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో తలకు బలమైన గాయమై సంఘటన స్థలంలోనే మరణించాడు. సమాచారం తెలుసుకున్న అమరావతి పోలీసులు శ్రీనివాసరావు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
#
Tags