రాష్ట్ర స్థాయికి ఎంపిక

Published on Wed, 10/19/2016 - 00:06

 
డోన్‌ టౌన్‌ : నంద్యాల, డోన్‌ డివిజన్‌ స్థాయి ఉన్నత పాఠశాలల ఇన్‌స్ఫైర్‌ అవార్డు సైన్స్‌ ఎగ్జిబిషన్‌లో డోన్‌ మండలం యూ కొత్తపల్లె  ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని మానస ప్రదర్శించిన రెయిన్‌వాటర్‌ హార్వెస్టింగ్‌ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈనెల 16,17వ తేదీల్లో బనగానపల్లె ఎగ్జిబిషన్‌ జరిగింది. మానసను, గైడ్‌, ఉపాధ్యాయుడు గంగాధర్‌ను డిప్యూటీ ఈఓ వెంకటరామిరెడ్డి  అభినందించారు. మంగళవారం పాఠశాలలో జరిగిన  అభినందన సభకు పాఠశాల హెచ్‌ఎం వరలక్ష్మి, ఉపాధ్యాయులు గంగాధర్,రమణ,రవికుమార్,లక్ష్మికాంతరెడ్డి హాజరయ్యారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ