పవన్‌కల్యాణ్‌పై మండిపాటు

Published on Thu, 04/03/2014 - 18:05

అనంతపురం: పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్‌పై వైఎస్ఆర్ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అతిపెద్ద ఫ్యాక్షనిస్ట్ అని విమర్శించారు.  దివంగత టిడిపి నేత పరిటాల రవి ద్వారా వందలాదిమందిని పొట్టనబెట్టుకున్నారని ఆరోపించారు.

 చంద్రబాబు హయాంలో శాంతిభద్రతలు బేషుగ్గా ఉన్నాయని చెప్పడం పవన్‌కే చెల్లిందని మండిపడ్డారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పవన్‌కల్యాణ్‌కు గుండుకొట్టించారన్న ప్రచారం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు.  ఇది వాస్తవమో కాదో కల్యాణే చెప్పాలని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ