కులుసుంపురాలో అగ్నిప్రమాదం

Published on Wed, 04/13/2016 - 09:18

హైదరాబాద్: నగరంలోని కులుసుంపురాలో బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఖాళీ ప్రదేశంలో పేరుకున్న చెత్త కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న గుడిసెలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 7 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్నా గుడిసెలకు వ్యాపిస్తుండటంతో స్ధానికలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు గుడిసెలను ఖాళీ చేయిస్తున్నారు.

 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ