స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎర్రవల్లిలో అప్పులబాధతో రైతు ఆత్మహత్య
Published on Thu, 02/11/2016 - 10:43
వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామంలో తూముకుంట రామచంద్రయ్య(42) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ తట్టుకోలేక పొలంలో ఉన్న మామిడి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వేసిన పంట ఎండిపోవడం, చేసిన అప్పులకు వడ్డీ పెరిగిపోవడమే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ.5 లక్షల మేర అప్పులపాలైనట్లు తెలియజేశారు.
#
Tags