జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
పదో తరగతి 'తత్కాల్ ఫీజు' గడువు పొడిగింపు
Published on Fri, 01/08/2016 - 19:24
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 18 వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తత్కాల్ స్కీము కింద రూ.1000 ఆలస్య రుసుముతో పదో తరగతి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైనవారు, ప్రైవేటు అభ్యర్ధులు ఈ తత్కాల్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
#
Tags