జగనే మళ్లీ సీఎం.. అరుకులో ప్రస్తుత పరిస్థితి...అభివృద్ధి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శంషాబాద్లో 800 గ్రాముల బంగారం పట్టివేత
Published on Wed, 04/05/2017 - 10:52
శంషాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులు 800 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
దుబాయ్ నుంచి శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 24 లక్షల విలువైన 800 గ్రామలు బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూట్కేసుకు ఉన్న కడ్డీలలో బంగారాన్ని తరలిస్తున్నట్లు గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతనిని విచారణ చేపడుతున్నారు.
#
Tags