విద్యుధ్ఘాతానికి చిన్నారి బలి

Published on Sun, 04/24/2016 - 09:19

ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలను ముట్టుకోవడంతో.. కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన గణేష్(6) ఇంట్లో ఆడుకుంటూ టీవీ సమీపంలో ఉన్న కరెంట్ వైర్లను నోట్లో పెట్టుకున్నాడు. అదే సమయంలో విద్యుత్ సరఫరా జరగడంతో.. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ