జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు'
Published on Thu, 02/11/2016 - 16:24
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డా. డి. శ్రవణ్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో డి.శ్రవణ్ విలేకర్లతో మాట్లాడుతూ... గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గతంలో సీఎం కేసీఆర్ ఆరోపించారని... అలాంటిది ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే... టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులపై శ్రవణ్ మండిపడ్డారు.
#
Tags