'అందుకే టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటున్నారు'

Published on Thu, 02/11/2016 - 16:24

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో నోటా ఆప్షన్ తొలగించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డా. డి. శ్రవణ్ ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో డి.శ్రవణ్ విలేకర్లతో మాట్లాడుతూ... గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని గతంలో సీఎం కేసీఆర్ ఆరోపించారని... అలాంటిది ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే... టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నాయకులపై శ్రవణ్ మండిపడ్డారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ