‘డీసీ’ డెరైక్టర్లకు ఐదు రోజుల కస్టడీ

Published on Sun, 02/22/2015 - 01:49

సాక్షి, హైదరాబాద్: తప్పుడు పత్రాలతో కెనరా బ్యాంకు నుంచి రుణం పొందారనే కేసులో డీసీ డెరైక్టర్లు వెంకటరామిరెడ్డి, వినాయకరవిరెడ్డిలను కోర్టు ఐదు రోజులపాటు సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఈనెల 23 నుంచి 27 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య వారిని కస్టడీలో విచారించేందుకు అనుమతిస్తూ న్యాయమూర్తి వై.వీర్రాజు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ