గుంజుకుంటామంటే సహించం: రేవంత్

Published on Tue, 07/26/2016 - 02:54

సాక్షి, హైదరాబాద్ : రైతుల నుంచి భూములు గుంజుకుంటామంటే సహించమని, వారి పక్షాన పోరాడుతామని రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులతో ప్రభుత్వం మాట్లాడి సమస్యను పరిష్కరించాలని  డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి ప్రభుత్వమే చికిత్స చేయించాలన్నారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా వచ్చే నెల 13, 14 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద దీక్ష చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులతో రాజ్యం చేస్తున్నారని, అరెస్టులకు భయపడమని చెప్పారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ