నేటి వార్తల ముఖ్యాంశాలు

Published on Sun, 02/07/2016 - 07:51

  • తూర్పుగోదావరిలో మూడో రోజుకు చేరిన కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్ష
  • హైదరాబాద్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్. బడ్జెట్ అంశం, కేటీఆర్ కు మున్సిపల్ శాఖ అప్పగింతపై చర్చించనున్న కేబినెట్
  • విశాఖలో నేడు సిటీ పరేడ్, నౌకాదళాల ప్రదర్శన.. ఆర్కే బీచ్ లో ఐఎఫ్ఆర్ నౌకాదళాలు విన్యాసాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్ ప్రారంభించనున్న మోదీ
  • న్యూఢిల్లీలో తాము చేపట్టనున్న సమ్మెకు తరలిరావాలంటూ పిలుపునిచ్చిన టీచర్లు, డాక్టర్లు. ఢిల్లీలో ఇంకా కొనసాగుతోన్న మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె
  • సుదీర్ఘ దూరాల లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా  
  • ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం.. ఈ నెల 12వరకు జాతర నిర్వహిస్తారు.
  • చిత్తూరులో నేడు రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల సమావేశం

#

Tags

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ