జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
నేటి వార్తల ముఖ్యాంశాలు
Published on Sun, 02/07/2016 - 07:51
- తూర్పుగోదావరిలో మూడో రోజుకు చేరిన కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం దంపతుల దీక్ష
- హైదరాబాద్ లో మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న తెలంగాణ కేబినెట్. బడ్జెట్ అంశం, కేటీఆర్ కు మున్సిపల్ శాఖ అప్పగింతపై చర్చించనున్న కేబినెట్
- విశాఖలో నేడు సిటీ పరేడ్, నౌకాదళాల ప్రదర్శన.. ఆర్కే బీచ్ లో ఐఎఫ్ఆర్ నౌకాదళాలు విన్యాసాల ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని నరేంద్ర మోదీ
- ఒడిషా రాజధాని భువనేశ్వర్ లో నేషనల్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ సెంటర్ ప్రారంభించనున్న మోదీ
- న్యూఢిల్లీలో తాము చేపట్టనున్న సమ్మెకు తరలిరావాలంటూ పిలుపునిచ్చిన టీచర్లు, డాక్టర్లు. ఢిల్లీలో ఇంకా కొనసాగుతోన్న మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సమ్మె
- సుదీర్ఘ దూరాల లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
- ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నాగోబా జాతర నేటి నుంచి ప్రారంభం.. ఈ నెల 12వరకు జాతర నిర్వహిస్తారు.
- చిత్తూరులో నేడు రాష్ట్ర స్థాయి ఇంజినీర్ల సమావేశం
#
Tags