బొకో హరామ్ నరమేధం

Published on Mon, 02/01/2016 - 01:29

86 మంది మృతి
 దలోరి(నైజీరియా): నైజీరియాలో శనివారం రాత్రి మైదుగురి సిటీ దగ్గర్లోని దలోరి గ్రామం, రెండు శరణార్థి శిబిరాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ సృష్టించిన నరమేధంలో చిన్నారులు సహా 86 మంది మరణించారు. ముష్కరులు బాంబుదాడి, కాల్పులకు తెగబడ్డారు. మూడు ఆత్మాహుతి బాంబు దాడుల మంటల్లో చిన్నారులు ఆర్తనాదాలు చేస్తూ మాడిమసైపోయారని చెట్టు చాటున దాక్కుని తప్పించుకున్న ప్రత్యక్ష సాక్షి ఒకరు  తెలిపాడు. పదుల సంఖ్యలో కాలిన శవాలు, రక్తపు మడుగులతో వీధులు నిండిపోయాయి.   
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ