Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆకాశంలో విమానంలో మంటలు
Published on Tue, 04/29/2014 - 13:04
పెర్త్: టేకాఫ్ తీసుకున్న కాసేపటికే గగనతలంలో విమానంలో మంటలు చెలరేగాయి. ఫైలట్ వెంటనే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతున్నారు. కోబమ్ ఏవియేషన్ విమానం ఉదయం 10: 45 గంటలకు పెర్త్ నుంచి బయల్దేరగా.. కాసేపటికే ఓ ఇంజిన్లో మంటలు చెలరేగినట్టు కోబమ్ ఏవియేషన్ తెలిపింది. ఫైలట్ ఇంజన్ను ఆపివేయడంతో మంటలు ఆరిపోయినట్టు పేర్కొంది. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పెర్త్ విమానాశ్రయంలో దించాడు. విమానంలో 93 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులెవరూ గాయపడలేదని కోబమ్ ఏవియేషన్ తెలియజేసింది.
#
Tags