మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రన్వేపై కూలిన విమానం..
Published on Sun, 10/11/2015 - 17:33
రన్ వేపై ల్యాండ్ అవుతోన్న సమయంలో జెట్ విమానం ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన కలకలం రేపింది. అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణికులుగానీ, సిబ్బందిగానీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటన సింగపూర్ లోని చంగి ఎయిర్ పోర్టులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.
ఎయిర్ బస్ ఏ330-300 జెట్ విమానం.. ఉదయం 7:35 గంటలకు హాంకాంగ్ వెళ్లాల్సిఉంది. షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి తెల్లవారుజామున సింగపూర్ కు చేరుకున్న ఈ విమానానికి తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక సమస్య తలెత్తిందని, ఆ సమయంలో లోపల ఒక ఇంజనీర్ మాత్రమే ఉన్నాడని, అతనికి కూడా ఎలాంటిగాయాలు కాలేదని, విమానం ముందుభాగం దెబ్బదినట్లు సింగపూర్ ఎయిర్ లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది.
#
Tags