జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
తీవ్రవాదులు కాల్పులు: 11 మంది పౌరులు హతం
Published on Sun, 08/31/2014 - 08:48
కాబూల్: ఆఫ్ఘానిస్థాన్లో తాలిబన్ తీవ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఫరాహ్ ప్రావెన్స్లో 11 మంది పౌరులపై తాలిబన్ తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో పౌరులంతా మరణించారని ఫరాహ్ ప్రావెన్స్ గవర్నర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మృతి చెందిన పౌరులంతా ఇరాన్లో కార్మికులుగా పని చేసేందుకు వలస వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని వివరించారు. వీరంతా పశ్చిమ ఫరాహ్ ప్రావెన్స్ వాసులని చెప్పారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది.
#
Tags