బాంబు పేలుళ్లలో 27మంది మృతి

Published on Fri, 03/06/2020 - 17:46

ఆఫ్ఘనిస్తాన్‌ : ఆఫ్ఘనిస్తాన్‌లో ఓ ఘోర సంఘటన చోటు చేసుకుంది. కాబూల్‌ ప్రాంతంలో శుక్రవారం ఓ రాజకీయ పార్టీ ర్యాలీ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా జరిగిన బాంబు పేలుడులో 27 మందికి పైగా ప్రజలు అక్కడికక్కడే మృతి చెందారు. అమెరికాతో తాలిబాన్‌ ఒప్పందాల ఉపసంహరణ తరువాత ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. కాగా, మృతుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి నస్రత్ రహీమి పేర్కొన్నారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ