అన్నావదినపై విషం కక్కుతారా..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సీఎంతో అక్షయ్ కుమార్ భేటీ
Published on Tue, 09/29/2015 - 19:38
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అక్షయ్ చర్చించారు.
తన తాజా చిత్రం సింగ్ ఈజ్ బ్లింగ్ ప్రమోషన్ కోసం ఢిల్లీ వచ్చిన అక్షయ్.. కేజ్రీవాల్తో 30 నిమిషాలు మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల గురించి ఇద్దరూ చర్చించారు. రైతులను ఆదుకునేందుకు ఎలాంటి సాయం చేయాలి అన్న విషయంపై మాట్లాడారు. 100 రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నిధులు సేకరించారు.
#
Tags