గుండె నిండా కేసీఆర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అదే బేనర్లో...
Published on Sun, 05/24/2020 - 05:58
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్పై ఈ చిత్రాన్ని నారాయణ్ దాస్ నారంగ్ నిర్మిస్తున్నారు. 15 రోజుల చిత్రీకరణ మినహా ఈ సినిమా దాదాపు పూర్తయింది. షూటింగ్స్ అనుమతి రాగానే ఆ పార్ట్ను పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నారు. అయితే శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం కూడా నారాయణ్ దాస్ నారంగ్ నిర్మాణంలోనే ఉంటుందని ప్రకటించారు. ‘లవ్స్టోరీ’ ప్రయాణం నచ్చడంతో మరో సినిమా కోసం ఈ డైరెక్టర్–ప్రొడ్యూసర్ కాంబి నేషన్ కలిసిందని సమాచారం. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారని కూడా తెలిసింది.
#
Tags