నేనొచ్చేశా!

Published on Tue, 08/13/2019 - 00:32

శంకర్‌ తన సినిమాలతో ఓ ప్రపంచాన్నే సృష్టిస్తుంటారు. ఇప్పుడు ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇండియన్‌ 2’. ఇండియన్‌(తెలుగులో ‘భారతీయుడు)కి ఇది సీక్వెల్‌. కాజల్‌ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్‌ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌లో సోమవారం జాయిన్‌ అయ్యారు రకుల్‌. ఇందులో సిద్ధార్థ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారని తెలిసింది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2021లో విడుదల కానుంది.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ