స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కర్ణాటకలో ఐటీ దాడులు.. 10 కోట్లు స్వాధీనం
Published on Sat, 04/28/2018 - 01:50
న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరు, దావ ణగెరే, మైసూర్లలోని కాంట్రాక్టర్ల ఇళల్లో జరిపిన సోదాల్లోరూ.4.01కోట్ల నగదు, 6.5 కిలోల నగలు లభ్యమైనట్లు ఐటీ శాఖ తెలిపింది. ఓ బ్యాంకులోని బినామీ లాకర్లో దాచి ఉంచిన రూ.6.76 కోట్ల నగదును గుర్తించింది.
దీంతో గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా జరిపిన తనిఖీల్లో సుమారు రూ.20.14 కోట్ల నగదు పట్టుబడినట్లయింది.మరోవైపు, శుక్రవారం దేవనహళ్లి తాలూకా బాలేపుర చెక్పోస్టులో నిర్వహించిన తనిఖీల్లో ఓ వాహనంలో 58 కేజీల బంగారం పట్టుబడింది. ఫారూక్ జైన్ అనే వ్యక్తి దేవనహళ్లి నుంచి హొసకోట వైపు బొలెరోలో వెళ్తుండగా, పోలీసులు ఆపి తనిఖీ చేయగా ఈ బంగారం బయటపడింది.
#
Tags