కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంజిన్లో లోపం.. వెనక్కి మళ్లిన విమానం
Published on Fri, 01/24/2020 - 05:51
ముంబై: ముంబై–హైదరాబాద్ విమానం ఇంజిన్లో లోపం రావడంతో తిరిగి వెనక్కి రావాల్సి వచ్చింది. ముంబై విమానాశ్రయం నుంచి గురువారం వేకువజామున ఇండిగో ఎయిర్లైన్స్కు చెందిన విమానం ప్రయాణీకులతో హైదరాబాద్కు బయలుదేరింది. కొద్దిసేపటికే ఒక ఇంజిన్ పనిచేయని విషయం పైలెట్ గమనించి, అప్రమత్తమయ్యాడు. అధికారుల ఆదేశాల మేరకు తిరిగి విమానాన్ని అదే విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపా రు. వారిని వేరే విమానాల్లో గమ్యస్థానాలకు పంపించినట్లు వెల్లడించారు.
#
Tags