కశ్మీర్‌లో 19 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌

Published on Mon, 05/18/2020 - 15:05

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో 19 మంది పోలీసులకు నిర్వహించిన కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. మొత్తం 103 మంది సాయుధ పోలీసు బలగాల శాంపిళ్లను పరీక్షించగా 19 మందికి పాజిటివ్‌ ఫలితం వచ్చింది. అనంత్‌నాగ్‌లోని జిల్లా పోలీస్‌ లైన్స్‌ ఆస్పత్రిలో వీరి శాంపిల్స్‌ను పరిశీలించారు. ఇక జమ్ముకశ్మీర్‌లో ఇప్పటివరకూ 1183 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవగా మహమ్మారి బారినపడి 13 మంది మరణించారు. 

చదవండి : కరోనా : ఉద్యోగులపై వేటు,​ క్లౌడ్ కిచెన్స్‌కు బ్రేక్‌

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ