సెంట్రల్‌ వర్సిటీల్లో యోగా శాఖలు

Published on Tue, 04/03/2018 - 08:07

న్యూఢిల్లీ: ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా యోగా డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) శాఖ నిర్ణయించింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హెచ్‌ఆర్‌డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ మంగళవారం ఈ విషయం చెప్పారు.

ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ,  హేమ్‌వతి నందన్‌ బహుగుణ గర్వాల్‌ యూనివర్సిటీ, విశ్వభారతి, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్, మణిపూర్‌ యూనివర్సిటీల్లో కొత్తగా యోగా శాఖలను ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీల్లో యోగా శాఖల ఏర్పాటుకు యూజీసీ ఇప్పటికే అనుమతినిచ్చిందని సత్యపాల్‌ చెప్పారు.  

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ