జేఈఈ మెయిన్స్లో సత్తాచాటిన గిరిజన బాలికలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
కళాశాలల్లో బంద్లపై నిషేధం
Published on Sat, 04/01/2017 - 08:11
లక్నో: ఉద్యోగులు, ఉపాధ్యాయులు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో బంద్లు నిర్వహించడాన్ని నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్మా చట్టం కింద ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది జూన్ 30 వరకూ నిషేధం కొనసాగనుంది. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించిన వారిని పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా అరెస్టు చేయోచ్చు. పబ్లిక్ ఇన్ట్రస్ట్తోనే మూడు నెలల పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తున్నట్లు హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేంద్ర కుమార్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 18 విశ్వవిద్యాలయాలు, దాదాపు నాలుగు వేల ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి.
#
Tags