రఫియా నాజ్‌ ఇంటిపై రాళ్ల దాడి

Published on Sat, 11/11/2017 - 15:23

రాంచీ : యోగా టీచర్‌ రఫియా నాజ్‌ ఇంటిపై శనివారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆమె ఇంటి వద్ద భారీగా భద్రత పెంచారు. యోగాసనాలు వేసినందుకు గురువారం ముస్లిం కమ్యూనిటీకి చెందిన కొందరు ఆమెను బెదిరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన ఆమె.. తన ప్రాణాలకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

బెదిరింపుల ఉదంతంపై శనివారం ఆమె ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడారు. మీడియాతో మాట్లాడిన కొద్దిసేపటికే రఫియా నాజ్‌ ఇంటిపై రాళ్ల దాడి జరగడం గమనార్హం. రఫియా ఇంటి వద్ద రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు రాళ్ల దాడికి పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ