‘తప్పుడు ప్రచారాలు పటాపంచలు’

Published on Tue, 05/15/2018 - 11:27

సాక్షి, హైదరాబాద్‌: కర్ణాటక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మక విజయం సాధించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీకి వ్యతిరేకంగా పన్నిన కుట్రలు, తప్పుడు ప్రచారాలు పటాపంచలయ్యాయన్నారు.

దేశంలో అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. తెలంగాణలోనూ కర్ణాటక ఫలితాలే పునరావృతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారతం పేరుతో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రయత్నాలకు కర్ణాటక గెలుపు కనువిప్పులాంటిదని తెలిపారు.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ