సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘బాధ్యతలను మరచి బెదిరింపులా’
Published on Sat, 06/09/2018 - 02:07
కొత్తపల్లి (కరీంనగర్): ఆర్టీసీని పునర్వ్యవస్థీకరించకుండా ఉద్యోగులు, కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహిత్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. డిమాండ్ల సాధనకు సమ్మెకు వెళ్తామ ని ప్రకటిస్తే ఉద్యోగాలు ఊడుతాయ ని సీఎం ప్రకటించడం శోచనీయమన్నారు. ఆర్టీసీని రక్షించాల్సింది పో యి బాధ్యతను మరచి మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు. కొత్త బస్సులతో పాటు కార్మికుల సంఖ్య పెంచకుంటే ఆర్టీసీ ఎలా మనుగడ సాధిస్తుందని ప్రశ్నించారు.
#
Tags