హామీలన్నీ నెరవేర్చామన్న ‘పప్పు’ను పిచ్చాసుపత్రిలో చేర్చాలి

Published on Wed, 09/12/2018 - 04:07

సాక్షి, అమరావతి: టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు వందకు 100% అమలు చేశామని ప్రకటించిన మంత్రి  లోకేశ్‌ను పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్‌ చేశారు. ‘టీడీపీ మేనిఫెస్టోను 100కు 100% అమలు చేశామని లోకేశ్‌నాయుడు ఈ రోజు చెప్పారు.

ఈ ప్రకటన చేసిన పప్పు నాయుడిని పిచ్చాసుపత్రిలో చేర్చాలి. కార్నెగీ, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాలు లోకేశ్‌కు ఇచ్చిన డిగ్రీలను రద్దు చేయాలి. లేదంటే ఆ యూనివర్సిటీల పరువు పోతుంది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ