Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్స్ ఆహ్వానం
Published on Wed, 05/31/2017 - 23:57
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్షిప్ హక్కుల కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. ఆగస్టు 1 నుంచి జూలై 31, 2022 వరకు ఉండే ఈ ఒప్పందం కోసం ఆసక్తిగల కంపెనీలు టెండర్లు దాఖలు చేయాలని సూచించింది. జూన్ 1 నుంచి 21 వరకు అందుబాటులో ఉండే ఈ టెండర్ల కోసం రూ.3 లక్షలు నాన్ రిఫండబుల్ కింద జమ చేయాల్సి ఉంటుంది. జూన్ 27 మధ్యాహ్నం 12 గంటల్లోపు పూర్తి చేసిన టెండర్లను సమర్పించాలి. బిడ్డింగ్లో విజేతగా నిలిచిన కంపెనీ వచ్చే సీజన్ నుంచి 2022 వరకు టైటిల్ స్పాన్సరర్గా వ్యవహరిస్తుంటుంది. ప్రస్తుతం రెండేళ్ల వ్యవధి (2016–17) కోసం రూ.100 కోట్ల చొప్పున చైనీస్ మొబైల్ కంపెనీ వీవో కుదుర్చుకున్న ఒప్పందం ముగిసింది.
#
Tags