మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంగ్లండ్దే వన్డే సిరీస్
Published on Thu, 10/13/2016 - 00:45
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరిగిన మూడు వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్ను ఇంగ్లండ్ 2-1తో గెల్చుకుంది. చివరిదైన మూడో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్లతో నెగ్గింది. తొలుత బంగ్లాదేశ్ 6 వికెట్లకు 277 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (67 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 6 వికెట్లకు 278 పరుగులు చేసి గెలిచింది. బిల్లింగ్స (62), డకెట్ (63) అర్ధ సెంచరీలు చేశారు.
#
Tags