ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భారత్ పరాజయం
Published on Thu, 02/04/2016 - 00:42
హువా హిన్ (థాయ్లాండ్): ఫెడ్ కప్ గ్రూప్-1 ఆసియా ఓసియానియా జోన్ మహిళల టీమ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత జట్టుకు తొలి మ్యాచ్లోనే ఓటమి ఎదురైంది. థాయ్లాండ్తో బుధవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో సానియా మీర్జా, అంకిత రైనా, ప్రేరణ బాంబ్రీ, ప్రార్థన తొంబారేలతో కూడిన భారత్ 0-3తో ఓడిపోయింది. తొలి సింగిల్స్లో ప్రేరణ బాంబ్రీ 2-6, 5-7తో బున్యావి థామ్చైవాట్ చేతిలో... రెండో సింగిల్స్లో అంకిత రైనా 6-7 (5/7), 3-6తో లుక్సికా కుమ్కుమ్ చేతిలో ఓడిపోయా రు. డబుల్స్లో ప్రేరణ-ప్రార్థన ద్వయం 7-6 (8/6), 2-6, 4-6తో కమోన్వన్ బుయామ్-పీంగ్తార్న్ జంట చేతిలో పరాజయం పాలైంది.
#
Tags