చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
భార్యలు, గర్ల్ఫ్రెండ్స్కు అనుమతి
Published on Tue, 03/17/2015 - 06:51
న్యూఢిల్లీ: ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్కు చేరిన భారత జట్టును సంతోషపరిచే నిర్ణయాన్ని బీసీసీఐ తీసుకుంది. ఈ టోర్నీలో ఏకాగ్రత చెదరకుండా, ఇప్పటివరకు ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ను అనుమతించలేదు. అయితే ఇప్పుడు ఈ నిబంధనను బోర్డు మార్చింది. నాకౌట్ దశలో వారిని తమ వెంట ఉంచేందుకు అనుమతించింది. అంటే ఇకపై ప్రపంచకప్ సమయంలో భారత క్రికెటర్లతో వారి భార్యలు, గర్ల్ఫ్రెండ్స్ కలిసి ఉండే అవకాశం ఉంది. శిఖర్ ధావన్ ఇప్పటికే తన భార్య ఆయేషాతో కలిసి మెల్బోర్న్ వీధుల్లో షాపింగ్ చేస్తూ కనిపించడం విశేషం.
#
Tags