Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అమెరికాపై భారత్ గెలుపు
Published on Thu, 06/18/2015 - 00:37
బెల్జియం: ఎఫ్ఐహెచ్ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ సన్నాహాల్లో భాగంగా జరిగిన మూడో ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 4-0తో అమెరికాపై విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సర్దార్సేన అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం కనబర్చింది. రూపిందర్ పాల్ (20, 52వ ని.), లలిత్ ఉపాధ్యాయ (49వ ని.), యువరాజ్ వాల్మీకి (60వ ని.)లు భారత్కు గోల్స్ అందించారు. మరోవైపు మహిళల విభాగంలో భారత్ 1-2తో ఇటలీ చేతిలో ఓడింది. రీతూ రాణి పెనాల్టీ కార్నర్ ద్వారా భారత్కు ఏకైక గోల్ అందించింది.
#
Tags